తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి సంస్థ మరోసారి ప్రధాన చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సింగరేణి సంస్థను తీవ్రంగా మోసం చేశారని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత...
తెలంగాణలోని ప్రభుత్వ రంగ బొగ్గు దిగ్గజ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) పరిరక్షణ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చేపట్టిన 'సింగరేణి భరోసా యాత్ర' రెండో రోజు భూపాలపల్లి...
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం **‘సింగరేణి భరోసా యాత్ర’**ను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం...
సింగరేణి కాలరీస్ సంస్థకు తాడిచెర్ల-2 కోల్ బ్లాక్ కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను మరుగున పరిచి, తప్పుడు ప్రచారం చేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. సింగరేణికి 2013లో కేటాయించిన...
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ కింద దరఖాస్తు చేసుకుని ఉద్యోగాల...
సింగరేణి సంస్థలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చేపట్టిన "సింగరేణి బాయిబాట" కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె రామగుండంలోని ఓపెన్...
తెలంగాణలో కీలక ప్రభుత్వ రంగ సంస్థగా పేరుగాంచిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)లో భారీ స్థాయిలో బొగ్గు కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు (కేటీఆర్) చేసిన ఆరోపణలు...