తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఉత్సాహంగా, అంగరంగ వైభవంగా జరిగాయి. చారిత్రాత్మక గోల్కొండ కోట ప్రాంగణంలో అధికారికంగా నిర్వహించిన ప్రధాన వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి...
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ, మండల స్థాయిలో పనిచేస్తున్న విలేకరులకు...