రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరోసారి భారతీయ నావికుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. ఉక్రెయిన్లోని చోర్నోమోర్స్క్ పోర్టులో ఓ కార్గో నౌకలో 13 మంది భారతీయ నావికులు సహా మొత్తం 15 మంది...
కాస్పియన్ సముద్రంలో ప్రయాణిస్తున్న తమ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ బలగాలు దాడి చేశాయని ఇరాన్ ఆరోపించింది. ఈ ఘటనలో ఓ నావికుడు ప్రాణాలు కోల్పోగా, మరో నావికుడు తీవ్రంగా గాయపడినట్లు ప్రకటించింది. పశ్చిమాసియాలో...
ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో అణ్వస్త్రాల వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆందోళనల సమయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోషించిన రాజనీతిక పాత్రను పోలండ్ ఉప విదేశాంగ మంత్రి వ్లాడిస్లావ్ టియోఫిల్ బార్టోస్జెస్కీ ప్రశంసించారు....