తెలంగాణలో గత మూడు రోజులుగా ప్రజా రవాణాను పూర్తిగా స్తంభింపజేసిన టీజీఎస్ఆర్టీసీ సమ్మెకు ఎట్టకేలకు ముగింపు పలికారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల ఉప సంఘంతో ఆర్టీసీ జేఏసీ...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ బస్సులు అర్ధరాత్రి నుంచే పూర్తిగా నిలిచిపోయాయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వంతో...