క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక వేదికగా పేరుగాంచిన లార్డ్స్ మైదానం మరోసారి ఓ అద్భుత క్రికెట్ పోరుకు సాక్ష్యమైంది. ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో వన్డేలో 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో...
టీమిండియా కెప్టెన్గా, ప్రపంచ స్థాయి బ్యాట్స్మన్గా కోట్లాది మంది అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రోహిత్ శర్మ మరోసారి తన మంచి మనసుతో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. తన అభిమాన క్రికెటర్ను...