మితిమీరిన వేగం మరోసారి రెండు అమూల్యమైన ప్రాణాలను బలితీసుకుంది. మహారాష్ట్రలోని ముంబై-వడోదర హైవేపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. విలాసవంతమైన బీఎండబ్ల్యూ జడ్4 స్పోర్ట్స్ కారు...
తమిళనాడులోని మధురై సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఆలయ...