వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఓ దినపత్రిక ప్రతులను దహనం చేసిన ఘటనకు సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని...
వైఎస్సార్సీపీ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడం, పార్టీ కార్యకలాపాలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా రూపొందించిన ‘జగన్ 2.0 యాప్’ ప్రచార కార్యక్రమానికి నగరిలో శ్రీకారం చుట్టారు. నగరి వైఎస్సార్సీపీ పార్టీ...