హైడ్రా కమిషనర్గా కొనసాగుతున్న ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ను ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ పరిణామంపై...
తెలంగాణలో శాసనసభా వ్యవహారాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ప్రభుత్వ, పార్టీ సమన్వయాన్ని బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి...
తెలంగాణ రాష్ట్రంలో గుడిసెలు అనే మాటే లేకుండా చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత పక్కా ఇంటిని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల...
తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి ప్రభుత్వం ఇచ్చిన...
తెలంగాణ హైకోర్టులో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు స్వల్ప ఊరట లభించింది. విద్యార్థుల నుంచి ఫీజుల వసూళ్లు, ఫీజు రియింబర్స్మెంట్కు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 9...
తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కీలకమైన మార్పుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియామకం దాదాపు ఖరారైనట్లు అధికార వర్గాల...
వేసవి సెలవులు అనంతరం సోమవారం తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలి రోజే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త అందించింది. విద్యార్థుల...