హైదరాబాద్ పాతబస్తీలో శాంతిభద్రతల పరిస్థితులపై రాజకీయంలో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పాతబస్తీలో పరిస్థితులు దిగజారుతున్నాయని, ముఖ్యంగా...
బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు తమతో టచ్లో ఉన్నారని, సరైన సమయంలో అన్ని విషయాలను వెల్లడిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో...