ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తుంగభద్ర నదిలో స్నానానికి దిగిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. వీరిలో ఐదేళ్ల బాలుడు కూడా...
హిమాచల్ ప్రదేశ్లోని సుందర పర్యాటక ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ ట్యాక్సీ అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదం చంబా జిల్లాలోని బైరాగఢ్–సచ్...
చైనాలో మరోసారి ఘోర గని ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర చైనాలోని షాంక్సీ ప్రావిన్స్లో ఉన్న ఓ బొగ్గు గనిలో గ్యాస్ పేలుడు సంభవించడంతో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. ఇప్పటివరకు 82 మంది కార్మికులు...