దేశ సరిహద్దుల్లో క్లిష్ట పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, అక్రమ వలసలు, నకిలీ కరెన్సీ, వన్యప్రాణులకు సంబంధించిన నేరాలు, ఇతర వ్యవస్థీకృత నేరాలను సమర్థవంతంగా అడ్డుకుంటున్న ఘనత సశస్త్ర...
తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం చేపడుతున్న భూసేకరణ ప్రక్రియ మరోసారి వివాదానికి దారితీసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో అధికారులు భూముల స్వాధీనం కోసం వెళ్లగా,...
తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించిన 29 ఏళ్ల రాజ్కుమార్ సోమవారం...