తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసిన పరిణామంగా కవిత తన కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు వెలువడిన వార్తలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా,...
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులపై ఎప్పుడైనా, ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. గత పదేళ్లలో కేంద్రం తెలంగాణకు రూ. 12...
హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణలో భక్తి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్లోని కవాడిగూడలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో...