రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక మృత్యువుతో చేసిన పోరాటం విషాదాంతమైంది. గత ఐదు రోజులుగా సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం...
రాజమండ్రిలో వైద్య విద్యార్థిని ప్రియాంకను కారు ఢీకొట్టిన ఘటనలో దర్యాప్తు కొద్దీ కొత్త సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత సాధారణ రోడ్డు ప్రమాదంగా భావించిన ఈ ఘటన వెనుక ఉద్దేశపూర్వక దాడి...