ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనతో తూర్పు తీర రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేశంలోని అత్యంత రద్దీగా ఉండే...
ఏలూరు జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఉంగుటూరు మండలం పరిధిలోని చెబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఉన్న నలుగురు వ్యక్తులను ప్రత్యేక...