టాలీవుడ్కు చెందిన ప్రముఖ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు హాజరవడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. రఘురామకృష్ణరాజు స్వయంగా...
సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. భీమవరంలో నిర్వహించిన ఒక సమావేశంలో సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై...
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో కొంతకాలంగా వివాదాలకు కేంద్రబిందువైన రామాలయ పునర్నిర్మాణ పనులకు ఆదివారం ఉదయం శంకుస్థాపన జరిగింది. భారీ పోలీసు బందోబస్త్ మధ్య, వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమం...