ప్రజా రవాణా వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కర్ణాటక మంత్రి భైరతి సురేశ్ వినూత్నంగా ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అధికారిక హోదాను పక్కనపెట్టి సాధారణ ప్రయాణికుడిలా మాస్క్ ధరించి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్...
తమిళనాడులో ప్రజారవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా, ప్రయాణికులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వం కొనుగోలు చేసే అన్ని కొత్త ప్రభుత్వ బస్సులు తప్పనిసరిగా ఎయిర్ కండిషనింగ్...
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సహకరించిన భారతీయ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బంగారం కొనుగోళ్లు తగ్గించడం,...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు మరింత ఆధునిక, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపు చేయడంతో పాటు, ప్రయాణికులకు సురక్షితమైన...