ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలోని జనకపురి కాలనీలో బుధవారం ఇళ్ల కొనుగోళ్లకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిందువులు అధిక సంఖ్యలో నివసించే ఈ ప్రాంతంలో కొందరు ముస్లిం కుటుంబాలు ఇళ్లను కొనుగోలు చేయడంపై...
వయసు కేవలం 13 ఏళ్లు. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి. కానీ కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకుని సమస్యకు పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఒంటరిగా వెళ్లిన ఈ బాలుడి...