రాజమహేంద్రవరంలో జరిగిన ఘోర రోడ్డు ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు....
రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక మృత్యువుతో చేసిన పోరాటం విషాదాంతమైంది. గత ఐదు రోజులుగా సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం...