ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నగరంలో సంచలనం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) కానిస్టేబుల్గా పనిచేస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆదివారం...
పల్నాడు జిల్లా మాచర్లలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఒంటరిగా నివసిస్తున్న 32 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగినిపై ఒక దుండగుడు కిరాతకంగా అత్యాచారం చేయడం సమాజాన్ని కుదిపేసింది....