గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచుతున్నామని మంత్రి సీతక్క అన్నారు. మహిళా సాధికారతకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటోందని. ముఖ్యంగా మహిళా సంఘాలు నిర్వహిస్తున్న ఇటుక తయారీ...
ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ తెలిపారు. లోక్సభలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు...