పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు కీలక సందేశం ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన ఆయన, వర్షాకాలం ప్రకృతికి ఎంత అవసరమో, వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు...
ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో అణ్వస్త్రాల వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆందోళనల సమయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోషించిన రాజనీతిక పాత్రను పోలండ్ ఉప విదేశాంగ మంత్రి వ్లాడిస్లావ్ టియోఫిల్ బార్టోస్జెస్కీ ప్రశంసించారు....
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సహకరించిన భారతీయ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బంగారం కొనుగోళ్లు తగ్గించడం,...
ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు కేంద్ర మంత్రులు ఆచరణాత్మక రూపం ఇచ్చారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్...
మహిళా సాధికారత దిశగా దేశం చరిత్రాత్మక అడుగు వేయబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేడు ప్రారంభమవుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు....