రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి, ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా…...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ధి, సీఫుడ్ ఎగుమతుల ప్రోత్సాహం వంటి కీలక అంశాలతో కూడిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ముఖ్యంగా సీఫుడ్...