ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరత సమస్య రాజకీయ వేడిని మరింత పెంచుతోంది. ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని వై.ఎస్. షర్మిలా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా...
రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సమస్యపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తూ, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది....