నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన బీజేపీ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి పార్లమెంట్కు హాజరయ్యారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు కీలక సందేశం ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన ఆయన, వర్షాకాలం ప్రకృతికి ఎంత అవసరమో, వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘చలో పార్లమెంట్’ పిలుపుతో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో...
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఏప్రిల్ 17ను ఒక చీకటి దినంగా పేర్కొంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కాంగ్రెస్ పార్టీ మరియు I.N.D.I.A కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు....