పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు కీలక సందేశం ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన ఆయన, వర్షాకాలం ప్రకృతికి ఎంత అవసరమో, వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘చలో పార్లమెంట్’ పిలుపుతో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో...
సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సమావేశాలు సజావుగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం విపక్షాల నిరసనతో ఉద్రిక్తంగా...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్గానికి చెందిన ఆరుగురు లోక్సభ సభ్యులు అధికారికంగా ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని...