పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకే గ్రామానికి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడంతో వేలూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ...
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట అద్దంకి సెంటర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోరిక్షాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...