తెలంగాణలో ధాన్యం కొనుగోలు వ్యవహారం రాజకీయంగా వేడెక్కుతున్న నేపథ్యంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తలెత్తిన సమస్యలకు కేంద్ర...
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యుద్ధం ప్రకటించారు. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులపై తీవ్రంగా స్పందించిన ఆయన, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా...