ఒడిశాలో అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరైన ఈ మహోత్సవంలో భారీ జనసందోహం కారణంగా...
ఒడిశా తీర ప్రాంతంలో సాంకేతిక సమస్య కారణంగా చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన మత్స్యకారులు సురక్షితంగా బయటపడినట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖపట్నంకు చెందిన మత్స్యకారుల...
ఒడిశాలో మంగళవారం ఉదయం జరిగిన ఓ విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కాళహండి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్లోకి దిగిన ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని...