చేపల వేటకు వెళ్లిన ఎనిమిది మంది మత్స్యకారులు నిర్ణీత సమయానికి తిరిగి రాకపోవడంతో కోనసీమ జిల్లాలో తీవ్ర ఆందోళన నెలకొంది. అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు చెందిన ఒక బోటులో...
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారడంతో తూర్పు తీర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు సమీపంలో ప్రస్తుతం ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఆంధ్రప్రదేశ్...