ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, మూలపాడు గ్రామానికి...
ఎన్టీఆర్ జిల్లాలో ఆదివారం ఉదయం ఒక భారీ బస్సు ప్రమాదం తృటిలో తప్పింది. జగ్గయ్యపేట నుంచి విజయవాడ వైపు ప్రయాణిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు....