నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో స్కూల్లో ఉర్దూ బోధన అంశం చుట్టూ మొదలైన వివాదం రోజురోజుకూ మరింత తీవ్రరూపం దాల్చుతోంది. ఈ వివాదం రాజకీయంగా వేడెక్కుతుండగా, పాఠశాల ప్రిన్సిపాల్పై దాడి చేసిన ఆరోపణల నేపథ్యంలో...
తెలంగాణలో అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరో కీలక చర్య చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల...