ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో నిర్వహించిన ప్రత్యేక సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ధి, సీఫుడ్ ఎగుమతుల ప్రోత్సాహం వంటి కీలక అంశాలతో కూడిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ముఖ్యంగా సీఫుడ్...