భారత రాజకీయ చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైంది. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తర్వాత అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. ఈ...
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) భాగస్వామ్య పక్షాల సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రధానమంత్రి...