మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా ప్రజలను వరుస భూకంపాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. కేవలం ఆరు గంటల వ్యవధిలోనే వరుసగా రెండు భూకంపాలు సంభవించడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి మరియు...
లడఖ్లోని లేహ్ ప్రాంతంలో గురువారం ఉదయం భూప్రకంపనలు సంభవించడంతో స్థానికంగా కొద్దిసేపు భయాందోళనలు నెలకొన్నాయి. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం (National Centre for...