ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు ముందు రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. మే 10న హైదరాబాద్లోని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రధాని పాల్గొననున్న భారీ బహిరంగ సభకు ముందు, తెలంగాణ రక్షణ...
సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో మే 10న జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు ముందు బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసింది. ఈ నేపథ్యంలో తార్నాకలో నిర్వహించిన వాల్...
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మే 9న ఆయన రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా, హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే భారీ...