ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం భారత్పైనా పడుతున్న నేపథ్యంలో దేశ ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను సమర్థంగా...
మహిళా సాధికారత దిశగా దేశం చరిత్రాత్మక అడుగు వేయబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేడు ప్రారంభమవుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు....
దేశంలో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయం చారిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన నారీ శక్తి వందన్ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.
ఈ...