ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని...
రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్దఎత్తున జరపాలని, ఇందుకోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. ట్రేడర్లు కొనుగోళ్లు...
ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత పెట్టుబడిదారుల అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తున్న...
ప్రపంచ ఆర్చరీ వేదికపై తెలుగు క్రీడాకారుడు మరోసారి తన సత్తా చాటాడు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర టర్కీలో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-3 పోటీల్లో...