దేశవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ రంగం, సాధారణ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాక ఈసారి ఆలస్యమవుతోంది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 1న కేరళ తీరాన్ని తాకే నైరుతి రుతుపవనాలు...
గత కొన్ని వారాలుగా మండిపోతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త అందించింది. నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతున్న నేపథ్యంలో మరో పది రోజుల...