భారతదేశంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రారంభం ఆలస్యంగా జరగడం, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన 'ఎల్ నినో' ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు ప్రారంభంలో...
భారతదేశ వ్యవసాయ రంగానికి జీవనాడిగా భావించే నైరుతి రుతుపవనాలపై ఈ ఏడాది ‘ఎల్నినో’ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పులు దేశంలో వర్షపాతం తగ్గుదలకు దారితీయవచ్చని...
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు, వ్యవసాయ రంగంతో అనుబంధం ఉన్న ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం...