రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్గా నియమితులైన రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ను వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక...
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) భాగస్వామ్య పక్షాల సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రధానమంత్రి...
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘకాలం ఎన్నికైన ప్రధానిగా 12 సంవత్సరాల మైలురాయిని చేరుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అమెరికాలోని రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులు ఆయన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ...