రాష్ట్రంలోని మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందుకోసం బడ్జెట్లో భారీగా నిధులను కేటాయించామని, వాటికి సంబంధించిన అభివృద్ధి...
తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ హజ్-2026 యాత్ర ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి...