గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడుల్లో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడిన ఘటన...
ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్లు శనివారం వెల్లడించింది. తమ నౌకలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా అమెరికా ఆంక్షలను ఎత్తివేసే వరకు, హర్మూజ్పై తమ కఠిన నియంత్రణ కొనసాగుతుందని...