దేశంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వినియోగం రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో, వినియోగదారుల గోప్యత, వ్యక్తిగత సమాచార భద్రత, ఆన్లైన్లో ఎదురవుతున్న ముప్పులు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. ముఖ్యంగా...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ వీడియోను ఫేస్బుక్లో కొద్దిసేపు అందుబాటులో లేకుండా చేసిన ఘటనపై మెటా కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపినట్లు సమాచారం. ఈ పరిణామం ఉద్దేశపూర్వకంగా జరగలేదని, సాంకేతిక లోపం...