ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం ఉండేలా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం...
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ నియామక ప్రక్రియపై విమర్శలు చేస్తున్న వారికి పరీక్షల వ్యవస్థ అంటే ఏమిటో, రిజర్వేషన్ల విధానం ఎలా పనిచేస్తుందో కూడా తెలియదని ముఖ్యమంత్రి నారా...