రాజమహేంద్రవరంలో జరిగిన ఘోర రోడ్డు ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు....
రాజమండ్రిలో వైద్య విద్యార్థిని ప్రియాంకను కారు ఢీకొట్టిన ఘటనలో దర్యాప్తు కొద్దీ కొత్త సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత సాధారణ రోడ్డు ప్రమాదంగా భావించిన ఈ ఘటన వెనుక ఉద్దేశపూర్వక దాడి...