భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకురాలు, ఎమ్మెల్సీ K. కవిత చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. సింగరేణి కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన ‘బాయి బాట’ కార్యక్రమంలో పాల్గొన్న...
వారసత్వ ఉద్యోగాల అంశంలో సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతంలోని కాసిపేట గనిపై నిర్వహించిన ‘బొగ్గుబాయి’ బాట...
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న టీజీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి బోల్తా పడినట్లు ప్రాథమిక...