మహారాష్ట్ర అమరావతి జిల్లా ఆసుపత్రి ఎన్ఐసీయూలో మంటలు..
దట్టమైన పొగకు ఊపిరాడక ముగ్గురు నవజాత శిశువులు మృతి
ఆరుగురు శిశువులను సురక్షితంగా తరలింపు
మహారాష్ట్రలోని అమరావతిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లా మహిళా ఆసుపత్రిలో సోమవారం...
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భివండి ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు...
నిజాయితీ, నిబద్ధత, కఠిన నిర్ణయాలకు మారుపేరుగా నిలిచిన భారత పరిపాలనా సేవ (ఐఏఎస్) అధికారి తుకారాం ముండే మరోసారి తన పనితీరుతో వార్తల్లో నిలిచారు. మహారాష్ట్ర రాష్ట్ర ఆహార మరియు ఔషధ పరిపాలన...
టీసీఎస్ బీపీఓ యూనిట్లో సహోద్యోగులను మత మార్పిడికి ప్రోత్సహించేందుకు లేదా ఒత్తిడి తీసుకువచ్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్కు మహారాష్ట్రలోని నాసిక్ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆమె ఐదు...
మహారాష్ట్రలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులపై జరిగిన దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో శివసేన కార్పొరేటర్ రమేశ్ మహత్రేను పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య సిబ్బందిపై భౌతిక దాడి చేసినట్లు...
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాల కారణంగా మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో మాన్ఖుర్ద్ ప్రాంతంలోని జనతా నగర్లో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా...
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అనుబంధ బీపీవో యూనిట్కు సంబంధించిన మతమార్పిడి, లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా పేర్కొనబడిన నిదా ఖాన్కు నాసిక్...