గత కొన్ని రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గిపోవడంతో ఎండలు, ఉక్కపోత ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ, మధ్య, తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక...
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారడంతో తూర్పు తీర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు సమీపంలో ప్రస్తుతం ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఆంధ్రప్రదేశ్...