పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్గానికి చెందిన ఆరుగురు లోక్సభ సభ్యులు అధికారికంగా ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని...
తీవ్ర క్రిమినల్ కేసుల్లో అరెస్టై వరుసగా 30 రోజులకు మించి జైలులో ఉండే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల పదవులపై ప్రభావం చూపే 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై సంయుక్త...
లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ (డీలిమిటేషన్) బిల్లు వీగిపోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిణామాన్ని ఆయన భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోయే చారిత్రక విజయంగా అభివర్ణించారు....