కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోనిలో విషాద ఛాయలు నింపింది. తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా పరిధిలోని హులియారు సమీపంలో గురువారం జరిగిన ఈ ప్రమాదంలో...
కర్నూలు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతకు దారితీసే ఘటన చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాకు చెందిన వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ రెడ్డిపై కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాష్ట్ర పరిశ్రమల...